మారిన సమాజ పరిస్థితుల అనుగుణంగా భారత విప్లవ పం ధా స్థూలంగా. ప్రతిపాదన– కార్మిక వర్గ నాయకత్వం లో అసంఘటిత రంగ కార్మికుల ఉద్యమం ఇరుసుగా రైతాంగ పోరాట సహాయం తో సోషలిస్ట్ విప్లవాన్నివిజయవంతం చేయాలి. విద్యార్థి మేధావులారా   కార్మిక ,శ్రామిక వాడలకు తరలండి. అసంఘటిత  రంగ కార్మికుల మరియు రైతుల గిట్టుబాటు ధరల కొరకు పోరాడండి. ప్రతి బస్తీలో అసంఘటిత రంగ కార్మికుల యూనియన్ ఏర్పాటు చెద్దా మ్.అవి ముందు ఉన్నత దశకు  తీసుకపోయి సోవియెట్ లు గా మార్చే లక్ష్యం తో. ప్రతి గ్రామంలో  రైతాంగ సమితులను ఏర్పాటు చేసి రైతుల పంటలకు గిట్టుబాటు ధర, మరియు మార్కెట్ మోసాలకు ఇతర సమస్యల పై పోరాటం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ పడ్డతి,ఇతర విషయాలు  (రహస్య,బహిరంగ),విప్లవ "సన్నాహక" కార్యక్రమాలు  ,విప్లవాన్ని చేసే ప్రతి పార్టీఎలా చేస్తుందో అలాగే వుంటాయి. బూటకపు పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొన దు.

Comments

Popular posts from this blog

మోజేస్