Posts

Showing posts from July, 2022

కమ్యునిస్ట్ ల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి

  కమ్యూనిస్టుల ఐక్యతకు ప్రాతిపదిక ఏమిటి ఎందుకు ఐక్యం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీల మధ్య ఐక్యత నా లేక పార్టీలలో ఉన్న వ్యక్తుల మధ్య ఐక్యతనా. వ్యక్తుల మధ్య ఐక్యత అవసరం ఏమి వచ్చింది  ఆయా పార్టీలలో నే పార్టీ ల మధ్య  ఐక్యతకు ఎందుకు ప్రయత్నించడం లేదు.విడిగా ఐక్యత అవసరం ఏమిటి.  కొంతకాలం నుండి ఆయా పార్టీలలో వున్న వ్యక్తులు ప్రస్తుతం సమాజం మారిన సమాజానికి అనుకూలంగా ఆయా పార్టీలు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని, సిద్ధాంతపరంగా అప్డేట్ కావడం లేదని ,ఒకవేళ పార్టీలలో ప్రయత్నం చేసిన పై నాయకత్వం దానిని అంగీకరించడం లేదని, వారి వాదనను నొక్కి పెడుతున్నదని, వారు మార్పుకు సిద్ధంగా లేరని అంటున్నారు.  ఇంకా ప్రస్తుత దేశ పరిస్థితి అర్థవలస అర్థ భూస్వామ్యం గా లేదని ,ఇంకా దున్నేవానికే భూమి, వ్యవసాయక  విప్లవం అవసరం లేదని ,భూస్వామ్య విధానం అంతమైందని ప్రస్తుతం పెట్టుబడిదారీ సంబంధాలు మారు మూల పల్లెలకు కూడా వ్యాపించాయని ,ఇప్పుడు చేయవలసింది పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవమని కొంతమంది విడివిడి వ్యక్తులు సోషల్ మీడియాలో కానీ ఇతర ఇతర ఇతర మార్గాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇం...

సంఘటిత రంగం- అసంఘటిత రంగం

  సంఘటిత రంగం- అసంఘటిత రంగం మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అసంఘటిత రంగ కార్మికుల,శ్రామికుల పై ఆధార పడిన (ఇరుసుగా గలిగిన), రైతాంగ పోరాట మద్దతు గా పొంది ,కార్మిక వర్గ నాయకత్వం లో సోషలిస్ట్ విప్లవాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది.మన దేశంలో సంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గ ము,సాపేక్షికంగా కొంత అధిక సౌకర్య వంత మైన వేతనాలు పొంది కొంత మద్య తరగతి జీవన స్థాయి లో వుండి ,కార్మిక వర్గ పార్టీ లకు,నాయకత్వానికి దూరంగా ఉన్నారు. కార్మిక వర్గ పార్టీ కి ప్రధాన వనరు అత్యధిక సంఖ్యలో ఉన్న ,తక్కువ వేతనాలతో దుర్బర పరిస్ధితులను అనుభవిస్తున్న అసంఘటిత రంగంలో ఉన్న శ్రామిక,కార్మిక వర్గమే. వీరికి రైతాంగ పోరాట మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు దేశంలో అ...

మారాజు వీరన్న పై fb చర్చలో

  మారోజు వీరన్న పై fb చర్చలో మీరు అంటున్నది పాక్షికం అయినది విప్లవాన్ని ఒక్కడే  పక్కదోవ పట్టించ లేదు. ఆనాడు పార్టీలు లు అన్య వర్గ ప్రభావానికి గురై ధనిక వర్గ ప్రభావంలో చిక్కుకొనీ పార్టీ ఉద్యమం సంక్షోభంలో లో ఉన్నప్పుడు ఏమైందో సరిగా అర్థం కానప్పుడు శ్రామిక జనం నుండి వచ్చిన క్యాడర్ అణచివేతకు గురై నిరాశతో వెనక్కి వెళ్తున్నప్పుడు దానికి కారణం అగ్రకుల నాయకత్వం అని పొరపాటు పడి ఏదో చేయాలని ఒక వైపుకు కొట్టుకుపోయాడు. సరే మిగతా పార్టీ ,పార్టీలు ఏమైనట్టు ఎందుకు ప్రభావం కోల్పోయినట్లు. మిగతా పార్టీలు ఎదగాలి కదా కానీ అవి ధనిక వర్గ ప్రభావానికి గురై సిద్ధాంతాన్ని అప్డేట్ చేసుకోలేక తమ అన్య వర్గ బలహీనతలను సరి చేసుకో లేక ధనిక వర్గ నాయకత్వం తమ నాయకత్వాన్ని కాపాడుకొనుటలో భాగంగా పార్టీని విప్లవ ఉద్యమాన్ని మరింతగా దిగజార్చి చివరకు మనుగడ కొరకు మరల మారోజు ప్రతిపాదించిన కులం అంబేద్కర్ లను ఆశ్రయించవలసి వచ్చింది ఇది అన్ని పార్టీలకు మావోయిస్టు తో సహా వర్తిస్తుంది. అసలు ఉద్యమం సన్నగిల్లిన డానికి పక్కదారి పట్టడానికి కారణాలు పార్టీలోని సిద్ధాంతం లోనే ఉన్నాయి. 90లో దాకా ఉన్న విప్లవ విలువను పార్టీలు విప్లవం గా మ...

కెసిఆర్ ప్రభుత్వ పెట్టుబడి దారీ విధానం

  కెసిఆర్ ప్రభుత్వ పెట్టుబడి దారీ అనుకూలత కెసిఆర్ ప్రభుత్వం పెట్టుబడి దారీ అనుకూల ము. కాబట్టి పెట్టుబిదారి విధానం వైపు వేగంగా రాష్ట్రాన్ని తీసుకు velltunnadu .అందులో భాగంగానే, పెట్టుబిదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నడు, కంపెనీలు ఏర్పాటు కు భూములను ఇస్తున్నది.అందులో భాగంగా విద్యను కూడా బడా పెట్టుబిదారులకు అనుకూలంగా ప్రైేటీకరణ చేస్తున్నాడు.ఉన్నత విద్య ఇంతకు ముందే ప్రైేటీకరణ లోనే వున్నది.సంక్షేమ ప్రభుత్వం అన్నది వట్టి బూటకం. పెట్టుబడిదారీ వ్యవస్థ లో,ఉచిత సమాన విద్య,arogyam  మిగతా సమానత్వం ను అసించలేము,వారు చేయ లేరు.కార్మిక వర్గ నాయకత్వం లో ఏర్పడే ,కార్మిక వర్గ ప్రభుత్వం లో మాత్రమే నిజంగా సమానత్వం అంటే శోష లిజం సాధ్యం. కాబట్టి విద్యార్థులు యువకులు,మేదావులు,కార్మికులు, రైతులు మరియు ప్రజలు సమసమాజంsociolist స్థాపన కొరకు ఏవిధంగా ఉద్యమించాలో,దానిని సాధించుటకు ఎ మార్గంలో వెళ్ళాలో, అటువైుగా ఆలోచించి తే మంచిది.1990 లకు ముందు భూస్వామ్య అనుకూల కాలంలో పరిమిత సంఖ్యలో విద్యార్థులు,ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అవకాశం వుండేది.అపుడు అందరికీ సమాన అవకాశాలు ఉన్నా,అపుడు చదవడానికి విద్యార్థులు రావడం...

సోషలిస్ట్ విప్లవ కార్యక్రమంలో భూస్వామ్య అవశేషాల పై లో

  సోషలిస్ట్ విప్లవ ములో కుల, మత, పితృస్వామ్య వ్యతిరేక పోరాటం పెట్టుబడి దారీ సమాజం వచ్చింది అనగానే చాలామంది వివిధ  తప్పుడు భావాలను,అనుమానాలను అంటగడుతున్నారు.పెట్టుబడి సమాజం గా మారిందనే వాళ్ళు, కుల ,ఇతర మత,పితృస్వామిక అనిచి వేటలను తక్కువ చేసి చూడరు, వాటిపై పోరాటం చేయవద్దు అనరు,నిజంగా వారే అధికంగా ,సమూలంగా నిర్ ములించ దానికి పోరాడుతారు. నిజానికి అర్దవలస అర్ద భూస్వామ్య లోనే ,అగ్రకుల,. భూస్వామ్య,కుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడకుండా దాటవేయాల్సి వుంటుంది.కారణం నూతన ప్రజాస్వామిక దశలో జాతీయ బూర్జువా,చిన్న భూస్వామి,ఆగ్రకుల ధనిక రైత్రు వర్గాల తో ఇక్యసంఘటన వుంటుంది.కాబట్టే మొదటి దశలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం లో దళిత వర్గం అన్నివర్గాల,కులాల తో కలిసి పోరాటం చేశాయి. తర్వాత దశలో ధనిక వర్గం తో ఇక్యసంఘటనలో మిత్ర వర్గం అన్నప్పటి నుందిలేదా అగ్రకుల ధనిక వర్గం పై వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని దశలో విప్లవోద్యమం నుండి దళితులు క్రమంగా వెరవుతు అస్తిత్వ వాదం,అంబేడ్కర్ వైపు వెళ్లారు. దేశం లో ధనిక రైతు అంటే ఎక్కువగా అగ్రకులాల వారే. అర్ద భూస్వామ్య,అర్డవలస పేరుతో విశాల ఐక్య సంఘటన లో భాగంగా...

కవుల కరప్ట్ గురించి

  కవుల కరప్ట్ గురించి ఒక్క కవులు రచయితలు మాత్రమే కరప్ట్ అయిపోయారు కాబట్టి ఈ పరిస్థితి అని ఒక కవుల,రచయితల మీద నిండవేయడం మూలం ను వదిలి వేయడమే.కవులు,రచయితలు,సాహిత్యం ఆనాటి సామాజిక ఉద్యమాలకు, రాజకీయ సిద్ధాంతాలకు అనుగుణంగా నే వుంటాయి.దీనిని పునాది నుండి చూడాలి.చరిత్రలో నక్సల్బరి ముందు తెలంగాణా సాయుధ పోరాట కాలంలో సాహిత్యం,కళా రూపాలు  అత్యంత అభివృద్ధి కరంగా వుండేవి,కమ్యూనిస్ట్ పార్టీ ల సిద్దాంతాల కనుగుణంగా.ఆతర్వాత కాలం లో కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిస్త్ గా దిగజారిన కాలం  లో వాటి కనుగుణంగా కవులు,రచయితలు ,కళా కారులు  ,కళారూపాలు  దిగజారి పోయాయి. ఎప్పుడైతే నక్సల్బారి బద్దలై,శ్రీకాకుళ పోరాటం ముందుకు వచ్చిందో అనాడు  శ్రి శ్రీ  షష్టి పూర్తి , ఆంధ్ర విద్యార్ధుల కరపత్రం,ఆతర్వాత విరసం ఆవిర్భావం తెలిసిందే.నూతన విప్లవ రాజకీయ అనుగుణంగా జననాత్య మండలి ఏర్పడం అది  ఆంధ్ర మరియు మొత్తం దేశం లో ప్రభావం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఆ తర్వాత కాలం లో క్రమంగా క్షీణిస్తూ ప్రస్తుత స్థితిలో ఉన్నాము. అంటే నక్సల్బరీ , విరసం ల ముందు పరిస్తితి లో ఉన్నాము. నూతన సిద్ధాంత విప్లవోద్యమం ముం...

Fb లో అమానవీయ శ్రమ పై చర్చ

 Fb లో అమానవీయ శ్రమ పై చర్చ Abdul Kareem .20 ఏళ్ల క్రితం వరకు రిక్షా బల్లు మనషులు లాగే వాల్లు ఒక మనిషి ఇతరులను లాగడం మానవత్వం లేని అమానవీయ శ్రమ.ఎక్కువగా ,st లు,క్రింది కులాల వాళ్ళు గ్రామాల నుండి వలస పోయిన వారు రిక్షాలు నడిపే వారు. ఆటో లు వచ్చిన తర్వాత ఇది కనుమరుగు అయింది. ఆటో ను అన్ని సెక్షన్ ల ,కులాల,మతాల కతీతంగా దిగ్నిటిగా నడుపు కుంటున్నారు.ఇక్కడ కుల మతాలు ప్రాంతాలు కూడా లేవు కేవలం ఆటో డ్రైవర్ . technology మార్పు,పెట్టుబడి దారీ విధానం వృద్ది చెందడం వల్ల జరిగింది.ఇక్కడ ఏ వర్గ పోరాటం,కుల పోరాటం జరగ లేదు. అలానే ఇతర అమానవీయ వృత్తులు పోవాలంటే పారిశ్రామీకరణ జరగాలి.వ్యవసాయం లో కూడా.పారిశ్రామీకరణ ,పెట్టుబడి దారీ విధానం నుండి సోషలిస్ట్ విప్లవ ము ద్వారా సాధ్యం. కుల మత ప్రాంతీయ నిర్మూలన పూర్తిగా జరిగి ,ప్రజల సమానత్వం రావాలంటే సోషలిస్ట్ విప్లవ మే, మార్క్సిజం మే అవసరం.ఇది మాత్రమే ఆచరణాత్మక మార్గం. Sm.to Sk Abdulkareem ఆటోకి కులం లేదు నడిపే వ్యక్తికి ఉంది కదా??.మెకనైజేషన్ తో కులం పోవడం లేదు.ఆటోనడిపే వ్యక్తికి కులం చూడకుండా ఇల్లు కిరాయికి ఇస్తున్నారా!?. ఒకవేళ కొన్ని డబ్బులు జమ చేసుకుని ఇ...
  ఉన్నత ఉత్పత్తి విధానం అయిన  కమ్యూనిస్ట్ సమాజపు నిమ్నదశ  స్థాపనకు  (lower stage of communism) ఉత్పత్తి శక్తుల   అభివృద్ధి ఒక షరతు. అయితే అభివృద్ధి తగినంతగా జరగకముందే అధికారంలోకి వచ్చి ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేవాళ్లూ , సోషలిజం (?) స్థాపనకూ  ఉత్పత్తి శక్తుల  అభివృద్ధికీ లింక్ లేదనేవాళ్లూ సారాంశంలో ఒకే వాదన  చేస్తున్నారని  అర్థం. ఈ వ్యాఖ్య సరైందే అయితే రష్యా అక్టోబర్ విప్లవం సరైంది అవుతుందా? రెండు సరైనవే,కాక పోతే  విప్లవం తర్వాత విప్లవ శక్తుల అభివృద్ధి కోసం ,దానిని రక్షించు కోవటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇవి చరిత్రలో అనివార్య మైనవే.ఇలాంటి అనుభవాలు,గుణపాఠాలు,ఓటములు  లేకుండా  సూటిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనడం సరికాదు. అలా జరగదు కూడా.మార్క్స్ కాలం లో 1849 లో కూడా విప్లవానికి ప్రయత్నించి ఓడిపోయారు, ఆతర్వాత ప్యారిస్ కమ్యూన్  విఫలం .దాని నుండి వచ్చిన గుణపాటం తర్వాత అక్టోబర్ విప్లవం. ఆ తర్వాత ,రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూరప్ లో  సోషలిస్ట్ ప్రభుత్వాలు,చైనా విప్లవం,కొరియా,వియత్నాం........ ఆ తర్వాత ...